info.manatemples@mail.com

+91 9866933582

వెంకటేశ్వర స్వామి దేవాలయం -గుడిమల్కాపూర్





18 శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం హైదరాబాద్ లో ని గుడి మల్కాపూర్ లో మార్కెట్ కి సమీపం లో ఉంది . శ్రీ జాంసింగ్ ఈ దేవాలయాన్ని నిర్మించాడు అందుకే ఈ దేవాలయానికి జమ్సింఘ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం గ పేరు వచ్చింది .

శ్రీ జాంసింగ్ నవాబు దగ్గర పని చేసే వాడు అట .ఆలయం లో వెంకటేశ్వర స్వామి పద్మావతి ,అలవేలు అమ్మ వారి తో కొలువై ఉన్నాడు . వైశాఖ మాసం లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.

స్వామి వారికి ప్రతి నిత్యం విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . చుట్టూ పచ్చని వాతావరణం ఎంతో రమణీయంగా ఉంటుంది . ప్రతి శుక్ర ,ఆదివారాల్లో చాలామంది భక్తులు దర్శనానికి వస్తారు .