info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -కోరుకొండ




కాకినాడ నుండి 60 కి మీ దూరం లో ఉన్న కోరుకొండ క్షేత్రం లో వెలసిన శ్రీ లక్ష్మి నారసింహ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినా వైష్ణవ క్షేత్రం .


శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు ఇక్కడ స్వయం భుగా వెలసి బక్తులు కోరికలు నేరవేరుస్తున్నాడు . 14 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో అద్బుతమైన శిల్పకళతో ఉంటుంది.


ఈ క్షేత్రం లో రెండు దేవాలయాలు మనకు దర్శనం ఇస్తాయి . ఒకటి స్వయం భు దేవాలయం ,మరియు ఇంకోటి ప్రతిస్తపిత దేవాలయం . గుట్ట పైన వెలసిన దేవాలయం స్వయం భు దేవాలయం . సుమారు 615 అడుగుల పైకి వెళ్తే మనకు స్వామి వారి దర్శనం లబిస్తుంది .


ఫాల్గుణ మాసం లో స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది . కృష్ణాష్టమి, ఉగాది,ముక్కోటి ఏకాదశి మరియు ఇతర ముక్య పండుగలకు ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి.


వెళ్ళు మార్గం :- కాకినాడ నుండి 60 కి మీ దూరం లో ,రాజమండ్రి నుండి 20 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది .






Festivals:-

Route Map:-