info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ విజయ దుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి దేవాలయం- మర్పడగ




సిద్దిపేట నగరానికి సమీపం లో కరీంనగర్ –హైదరాబాద్ రాజీవ్ రహదారి లో 10 కి మీ దూరం లో మర్పడగ గ్రామం లో వెలసిన ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీ విజయ దుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి దేవాలయం.

మెదక్ జిల్లలో వెలసిన మహిమన్మితమైన క్షేత్రం . ఈ క్షేత్ర దర్శనం సకల రోగ నివారణ ,మరియు సంతనలిచ్చే దైవం గ చాల ప్రసిద్ది చెందింది .ఆలయం లో ఉన్న అమ్మ వారి ,స్వామి వారి విగ్రహాలు ఎంతో దేదిప్యామానంగా ఉంటాయి. ఆలయ ఆవరణ లో ఉన్న నంది విగ్రహం ఎంతో గాను ఆకట్టుకుంటుంది . చుట్టూ పచ్చని వాతావరణం మద్యలో దేవాలయం చాల చూడ చక్కగా,ప్రశాంతంగా ,ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది .

నవ రాత్రులు , మహా శివరాత్రి సమయం లో ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . ప్రతి ఒక్క్కరు దర్సించాల్సిన క్షేత్రం ఇది .


వెళ్ళు మార్గం : - సిద్దిపేట నుండి 10 కి మీ దూరం లో మర్పడగ గ్రామం లో ఉంటుంది .