info.manatemples@mail.com

+91 9866933582

రంగనాథ స్వామి దేవాలయం :-అనేగుండి




కర్ణాటక రాష్ట్రము లోని కొప్పల్ జిల్లలో గంగావతి తాలుక లో అనేగుండి లో వెలసిన రంగనాథ స్వామి దేవాలయం వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. రాయల వారి కాలం లో దే దిప్య మనంగా వెలసిన దివ్యమైన రంగనాథ స్వామి దేవాలయం నగరం నడి బొడ్డు లో ఉంటుంది.తుంగభద్ర నది కి సమీపం లో కొలువైన దివ్యమైన ప్రదేశం ఇది.


ఈ దేవాలయం లో ఆ రంగనాథుడు ఎంతో అందంగా,చూడ చక్కగా ఉంటాడు . దేవాలయాని కి ఎదురుగా రంగనాథుని ఊరేగింపు చేయడానికి వాడె రథోత్సవం ఎంతో అద్బుతంగా ఉంటుంది . ఈ క్షేత్రం లోనే రాయల వారి తరానికి సంబదించిన కుటుంబీకులు ఉండేవారు అట. ఇప్పటికి ఆ నాటి రాయల వారి కుటుంబాలకు సంబదించిన గృహాలు ఉంటాయి .


వెళ్ళు మార్గం : - కర్ణాటక లోని హోస్పేట నుండి ఇక్కడికి సులువుగా వేల్లవొచ్చు .







Route Map:-