info.manatemples@mail.com

+91 9866933582

స్వయం భూ రంగనాథ స్వామి దేవాలయం,గండి చెరువు




సికింద్రాబాద్ నుండి 32 కి మీ దూరం లో ఔటర్ రింగ్ రోడ్ కి సమీపం లో గండి చెరువు గ్రామం లో ఒక చిన్న గుట్ట పైన వెలసిన స్వయం భూ రంగనాథ స్వామి దేవాలయం 600 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. ప్రశాంతమైన వాతావరణం లో చుట్టూ పచ్చని చెట్ల మద్య కొలువైన ఆలయం యెంతో అధ్యాత్మికత కలిగిన ప్రదేశం .ఈ క్షేత్రం సంఘీ కి సమీపం లో ఉంటుంది . ఒక సారి క్షేత్ర ఆవరణ లో అడుగుపెట్టగానే భక్తి పారవశ్యం లో మునిగిపోతాము.


గర్భాలయం లో కొలువైన రంగనాథుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ధర్శనమిస్తారు. స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు విశేషమైన సేవలు నిర్వహించబడుతాయి ..



ధనుర్మాసం అంతా విశేసంగా సేవలు నిర్వహిస్తారు .ఇంకా ఆలయం లో సామూహిక సత్యానారాయన వ్రతాలు కూడా నిర్వహిస్తారు .ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం .








Route Map:-