info.manatemples@mail.com

+91 9866933582

రంగనాథ స్వామి దేవాలయం, భీమన్ కుప్పే




బెంగళూరు కి సమీపం లో భీమన్ కుప్పే లో కొలువైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం యెంతో పురాతనమైన మరియు ప్రసాశ్త్యమైన క్షేత్రం .16 వ శతాబ్దం లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది .


గర్భాలయం లో కొలువైన శ్రీ రంగనాథ స్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా దర్శనమిస్తారు . ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు ,ధనుర్మాసం లో విశేషంగా నిర్వహిస్తారు .`


బెంగళూర్ కి సమీపం లో కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం ఇది .




Route Map:-